SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ద కేఫ్ స్పాట్ లైట్ ను
ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS