SAKSHITHA NEWS

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 11వ డివిజన్ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా రాబోయే బోనాల ఏర్పాట్ల గురించి చర్చించి,ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ నరసింహ చారి,వైస్ ప్రెసిడెంట్ కోలన్ మహేందర్ రెడ్డి,జెనరల్ సెక్రెటరీ మంగలి ఎల్లయ్య,మహేందర్, ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS