సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూర్ మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన ప్రవీణ్ రోజా దంపతులకు మంజురైన Rs.2,50,000/- (రూపాయలు రెండు లక్షల యాబై వేలు) కులాంతర వివాహం ప్రోత్సాహక చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
*విభేద రహితంగా అందరు సమానంగా జీవించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
Related Posts
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…
రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
SAKSHITHA NEWS రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహనప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్…