SAKSHITHA NEWS

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూర్ మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన ప్రవీణ్ రోజా దంపతులకు మంజురైన Rs.2,50,000/- (రూపాయలు రెండు లక్షల యాబై వేలు) కులాంతర వివాహం ప్రోత్సాహక చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS