SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే ని ఎసిసి జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇంచార్జ్ రోహిత్ చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన టీపిసిసి సభ్యులు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్

DAY 95

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 95వ రోజు నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గం చందనపల్లి గ్రామంలో కోనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే ని టీపిసిసి సభ్యులు మొహమ్మద్ జావిద్ మరియు రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు..


SAKSHITHA NEWS