SAKSHITHA NEWS

ఊశయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన కోనేటి ఎల్లయ్య

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల పట్టణం సుందరయ్య నగర్ కు చెందిన మీసాల ఊశయ్య కొన్ని రోజుల క్రితం మేస్త్రి పని చేస్తుండగా ఇంటి పైనుంచి కిందపడి మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కోనేటి ఎల్లయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి 5వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల యూత్ ఉపాధ్యక్షుడు జోగు శ్రీకాంత్ గండమల్ల శంకర్ హనుమంతు కృష్ణ చింతపల్లి బిక్షం సాయిరాం మేడి నరసింహ సైదులు రాజేష్ చంటి పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS