SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:27.05.2023.

బాపట్ల జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీమతి పి.వెంకట జ్యోతిర్మయి గారిని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు బాపట్ల అగ్రికల్చరల్ కళాశాల అతిధి గృహము నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసినారు. అనంతరం ఇరువురు న్యాయ సంబంధిత విషయాల గురించి చర్చించుకున్నారు.


SAKSHITHA NEWS