SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం

వినుకొండ మండల పెద్ద కంచర్ల గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు గారు.

కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు బాబు జగజ్జీవన గారి విగ్రహానికి పూలమాలవేసి వారికి నివాళులర్పించడం జరిగింది.

అలాగే గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదాల శ్రీనివాసరావు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.


SAKSHITHA NEWS