SAKSHITHA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం
నెమలిపురి తండాకి చెందిన సపావట్ దస్రు కుమారుడు వివాహానికి హాజరైన మేకల మల్లి బాబు యాదవ్ (డిసిసిబి డైరెక్టర్, మాజీ జెడ్పిటిసి) నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పత్తే మహమ్మద్, గుగులోతు రమేష్,గుగులోత్ కిషన్, సపవట్ రమేష్, సపావట్ ఇస్రా, సపావట్ రాందాస్, సపావట్ బుచ్చ ,రవి, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS