SAKSHITHA NEWS

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

నార్కట్ పల్లి మండలంలో
ఎంతో మహిమ కలిగిన
గోపలాయపల్లి స్వయంభు
శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి సుదర్శన హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రమును పురస్కరించుకొని ఈ సుదర్శన హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజున రుక్మిణి సత్యభామల సమేత శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి సుదర్శన హోమాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజేశ్వరి దేవి దంపతుల అధ్వర్యంలో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సుదర్శన హోమంలో
మేనేజర్ అంబటి నాగిరెడ్డి
రామచందర్ రావు శశికళ,
సీతారామ రావు సంధ్యారాణి,
రామకృష్ణారెడ్డి మానస,
చంద్ర శేఖర్ సూర్యకల,
నాగేందర్ రేణుక,
విజయరామారావు,
విజయభాస్కర్ రెడ్డి నిర్మలా దేవి, రవి అక్షయ,రాజు శ్రీవాణి,
రామచంద్రం పద్మ, దంపతులు
మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS