SAKSHITHA NEWS

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గావద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ ..!

_సాక్షిత : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా యర్రగొండపాలెం లోని ముస్లిం సోదరుల ఈద్గావద్ద పవిత్ర రంజాన్ నమాజ్ అనంతరం ముస్లిం మైనారిటీ సోదరులకు మతపెద్దలకు అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డా ఆదిమూలపు సురేష్ ..!_

ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ తో పాటు మండల పార్టీ అధ్యక్షులు KCH ఓబుల్ రెడ్డి, MPP దొంత కిరణ్ గౌడ్, ZPTC చేదూరి విజయభాస్కర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుముల శ్రీనివాస్ రెడ్డి, x. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తి రెడ్డి, జిల్లా PDCC బ్యాంక్ డైరెక్టర్ మూడమంచు బాలగురవయ్య, సర్పంచ్ ఆరునాబయ్, జిల్లా Zp కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సాబీర్ బాష, మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబివుల్లా తదితరులు పాల్గొన్నారు. .!


SAKSHITHA NEWS