SAKSHITHA NEWS

ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజురైన Rs.18,02,088/- (రూపాయలు పద్దెనిమిది లక్షల రెండు వేల ఎనబై ఎనిమిది) విలువ గల 18 కళ్యాణలక్ష్మి / షాది ముబారక్ చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS