SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,

నల్లమోతు వారి చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు సురేష్ బాబు , ప్రశాంతి దంపతుల కుమారుడు నినీష్, కుమార్తె ప్రణతిల వస్త్రాలంకరణ వేడుకలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలోని శక్తినగర్లో వారి నివాసానికి విచ్చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు చిన్నారులను దీవించి, శుభాకాంక్షలు తెలిపారు. స్ధానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS