SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోతి కృష్ణారెడ్డి సతీమణి కోతి లక్ష్మి గుండెపోటుతో మరణించారు.
విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం కోతి లక్ష్మి
చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కాటం వెంకటేశం, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అద్దెల లింగారెడ్డి, బట్టు ఐలేష్ మహిపాల్ రెడ్డి, నీలకంఠ నరేష్ శిరబోని యాదయ్య కొండకింది వెంకటరెడ్డి, చల్ల రాజు కొసనం అశోక్, చల్ల మచ్చ గిరి ఉయ్యాల రమేష్ అమరోజు సుదర్శన్ లు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS