SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

మార్కాపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్

మార్కాపురంకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కే పి నాగార్జున రెడ్డి, ఈ కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలిక గార్గే పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించి భద్రతా చర్యలపై సమీక్షించారు. వీరి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS