SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

పెద్దారవీడు:మండలంలోని సుంకేసుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,రాష్ట్ర పురపాల మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిములకు సురేష్ ఆదేశాల మేరకు మండల సచివాలయ కన్వీనర్ ఏరువ వెంకటేశ్వరరెడ్డి,సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జగనన్న నువ్వే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి మరలా ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో జగనన్న మీద నమ్మకంతో ప్రతి వైసిపి నాయకులు, కార్యకర్తలు ముందుకు నడవడానికి, ప్రజలను సన్నద్ధం చేయడానికి ఈ కిట్లు ఉపయోగపడతాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి మోటకట్ల అక్కిరెడ్డి,వైసీపీ నాయకులు ఆవుల చంద్రశేఖర్ రెడ్డి,గుడ్డెపోగు వెంకటసుబ్బయ్య,గుర్రం ముత్యాలయ్య,పిఎంసిచైర్మన్ దుగ్గి చిన్న నారాయణరెడ్డి, భూతపాటి యాకోబు, తంగిరాల చిన్న సంజీవయ్య, వైసీపీనాయకులు, కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS