మార్కాపురంలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులను సహించేది లేదన్న ఇమ్మడి కాశీనాధ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం అమ్మవారిపల్లి గ్రామనికి చెందిన భూమిని వైసీపీ పార్టీకి చెందిన చోఠ నేతలు రెండున్నర ఎకరాల భూమికి నకిలీ పాస్ బుక్ తయారు చేయించుకుని భూమి హక్కుదారులను గూండాలతో భయభ్రాంతులను చేయడం జరిగింది. అనంతరం గ్రామస్తులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారిని సహాయం కోరగా తక్షణమే ఇమ్మడి కాశీనాధ్ గారు గ్రామస్థులతో స్థానిక ఆర్డీవో కార్యాలయం నందు వినతి పత్రం అందజేసి గతంలో జరిగిన భూకబ్జాలను వివరించి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సంధర్భంగా భూకబ్జాదారులకు సహకరిస్తున్న కొందరు రెవిన్యూ సిబ్బందిని హెచ్చరించడం జరిగింది
![<em>మార్కాపురంలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులను సహించేది లేదన్న ఇమ్మడి కాశీనాధ్</em> 2 WhatsApp Image 2023 04 04 at 7.40.23 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-04-at-7.40.23-PM-1024x586.jpeg)