రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చాఅధ్యక్షులు గుడిసె దేవనందం ఆదేశాల మేరకు బిజెపి ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మార్వో ఆఫీసులలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది సంబంధిత మెమోరాండం అందించడం జరిగింది అంశం ఏమనగా దళిత క్రైస్తవులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఎస్సీ హోదా కల్పిస్తూ తీర్మానం చేయడం జరిగింది ఆ బిల్లు తీర్మానానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఎర్రగొండపాలెం మండలం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ్రు పిచ్చయ్య త్రిపురాంతకం మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు తిమోతి నాగేష్ ఎర్రగొండపాలెంనియోజకవర్గ కన్వీనర్ సింగా ప్రసాదు ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ బిజెపి సీనియర్ నాయకులు ఆతుకురు రామయ్య సోము శేఖర్ సూర్య ఆంజనేయులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
Related Posts
Spread the love ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన…
Spread the love ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదయిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ…
Spread the love తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ…
Spread the love కోవురు నియోజకవర్గ ప్రజలతో అతి తక్కువ కాలంలోనే మమేకం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్న ఎన్నికల ప్రచారం మరియు విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి…
Spread the love గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తీరులో జిల్లా ప్రజల మన్ననలు పొందిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ . గత కొన్ని రోజులుగా ముందస్తు పక్కా ప్రణాళికతో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముందుండి…
Spread the love మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి…
Spread the love ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని…
Spread the love పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్…
Spread the love నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.
Spread the love తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.