SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు//

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లూరి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి మొగల్ కాలేషా బేగ్, జిల్లా కార్యదర్శి కేసన శేషమ్మ, కొల్లూరి శ్రీనివాసరావు, పి.మురళి, బుడే, పి.శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS