మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా నిజాంపేట్ గ్రామ పంచాయితి కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సెలబ్రెషన్స్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ నిర్వాహకులు బోని శివ,సాయి ప్రసన్న లకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
సెలబ్రెషన్స్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Related Posts
ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు
SAKSHITHA NEWS ట్రాఫిక్ నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు సీఐ మల్లికార్జునరావు పరవాడ సాక్షిత:- పరవాడ సిఐ మల్లికార్జున రావు డ్రైవర్లకు అవగాహన కల్పిం చారు.మండల కేంద్రంలోని పరవాడ సబ్ స్టేషన్, మండల పరిషత్ కూడలి, సింహాద్రి కూడలి.రాంకీ ఎస్ ఈ…
శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
SAKSHITHA NEWS శంకర్పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు సాక్షిత శంకరపల్లి : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్…