SAKSHITHA NEWS

ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ….

*
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫెటల్ వింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS