మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో జరిగిన మాజీ సర్పంచ్ ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, నిజాంపేట్ కో ఆప్షన్ సభ్యులు సలీం, సీనియర్ నాయకులు పెద్ద మల్లారెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, ఆకుల యాదయ్య, శంభీపూర్ రాము, ఎస్. రాజు, విష్ణు, సాయి ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ఎస్వీ కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ ఎస్వీ కృష్ణారెడ్డి 55వ జయంతి
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…