సాక్షిత తాండూర్ పట్టణ : తాండూర్ వినాయక చౌక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా లో,అమృత్ మహోత్సవ వజ్రో త్సవాల 8-8-2022నుండి 15-8-2022వరకు,ఘర్ ఘర్ తిరంగ్,హర్ ఘర్ తిరంగ్, జాతీయ జెండా పండుగ, సందర్బంగా తాండూర్ లో గల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం,నాల్గు వైపులా నుండి సుమారుగా 50 మీటర్ల జాతీయ జెండా,మరియు ప్రతి విద్యార్థి చేతిలోజాతీయ జెండాలతో,చౌరస్తా లో భరతమాత బ్యానర్తో ఏర్పాటు చేసిన,స్టేజి కూడలి దగ్గరకు చేరుకొన్నారు.అర్ధ ఘంటా నాల్గు రోడ్లు ట్రాఫికును,పోలీస్ లు ఇతరరోడ్లకుమల్లించారు,రౌండ్ గా వివిధ పాఠశాలల విద్యార్థులు,జైభారతమాత, వందేమాతరం అంటూ, నినాదల తో నిలభడిఉన్నారు, అంతకుముందు స్టేజి దగ్గర బీజేపీ నాయకులు యూ రమేష్ ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యా యులు దేశభక్తి గేయాలు పాడారు,జోతి వెలిగించి సైనిక వేశాధారణఉన్న విధ్యా ర్థులను స్టేజి దగ్గరఉంచారు,ఈసందర్బంగా,ఆర్మీ అవాళదార్లకు సన్మానం కూడా చేశారు, ప్రయివేట్ పాఠశాలల తరుపున ప్రధానఉపాధ్యాయులు మాట్లాడు తు దేశం ప్రపంచములో అగ్రగామి ఉండుటకు మావంతు సహకారం అందిస్తూ, విద్యార్థులకుభోధన చేస్తున్న మని చెప్పారు,ఈ కార్యక్రమము లోఅనేక మంది ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ నాకుల ఆధ్వర్యంలోఈ కార్యక్రమ ముజరిగిందని,ప్రముఖులు అనుకుంటూ న్నారు.
తాండూర్ వినాయక చౌక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా లో,అమృత్ మహోత్సవ వజ్రో త్సవాలు
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…