సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రక్షాబంధన్ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రక్షాబంధన్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…