SAKSHITHA NEWS

నాటి అమరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్రాలు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆట పోటీలను ప్రారంభించారు, అనంతరం విద్యార్థినిలతో రాఖీలు కట్టించుకొని వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS