SAKSHITHA NEWS

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సూరారం చౌరస్తా నుంచి నల్లజెండాలతో ర్యాలీగా స్థానిక తాసిల్దార్ ఆఫీస్ వరకు తమ నిరసన వ్యక్తం చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో పార్లమెంట్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట తప్పిన బిజెపి కి రాబోయే రోజుల్లో రాజకీయ అమూల్యం చెల్లించుకుంటారని నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి నాయకులు సిలువేరు శ్రీనివాస్ మాదిగ రాస మల్ల యాదగిరి మాదిగ హిందూరం తిరుపతి మాదిగ మహేష్ మాదిగ ఎంపీ బిక్షపతి సాంబ సంతోష్ కార్తీక్ చైతన్య మహిళా నాయకురాలు జ్యోతి ఎస్తేరు రాణి మాదిగ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS