SAKSHITHA NEWS

పేద ప్రజల ఆరోగ్యానికి చేయుతనందిస్తున్న CMRF : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మర్పల్లి మండలానికి సంభందించిన ఇరవై రెండు మంది లబ్ధిదారులకు మంజూరైన Rs.8,31,100/- (రూపాయలు ఎనిమిది లక్షల ముప్పై ఒకటి వేల ఒక వంద) విలువ గల 22 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS