సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా ఎదురుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హరితహారంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన మరియు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళికి అవసరమైన ఆక్సిజన్ తయారీకి చెట్లు మార్గదర్శనంగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, చాంద్ సబ్, అబ్దుల్ రజాక్, నరసింహ, ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, అబ్దుల్ హమీద్, మహమూద్, ఇస్మాయిల్, నర్సింహా, హుస్సేన్, శివ, యోగి, మల్లేష్, కృష్ణ, బాలయ్య, ఎల్లం, రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, రక్తపు సుధాకర్, గణపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, లక్ష్మి, పర్వీన్ సుల్తానా, గీత, అనురాధ, లక్ష్మి, హుస్సేన్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…