SAKSHITHA NEWS

రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి,పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
సాక్షిత సంగారెడ్డి జిల్లా.. : మంత్రి హరీష్ రావు… ఆర్.సి. పూర్ ఈ ఎస్ ఐ ఆసుపత్రిని
20 కోట్ల 70 తో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చింది.

పఠాన్ చేరు ప్రాంత
కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉంది.

ఆర్.సి. పూర్ ఈ ఎస్ ఐ ఆసుపత్రి పని చేస్తున్న డాక్టర్ల పనితీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.

అన్ని సదుపాయాలు ఉన్న రోగులకు వైద్య సేవలు చేయకపోవడం పై డాక్టర్ల పై అసంతృప్తి .

పేదలకు వైద్యం చేయడం తో నిర్లక్ష్యం చేయద్దు.

పేషెంట్స్ నిల్…డాక్టర్ల ఫుల్ అన్నట్టు ఆర్.సి. పూర్
ఈ ఎస్ ఐ హాస్పిటల్ పరిస్థితి ఉంది.

మంత్రి మల్లారెడ్డి….

సీఎం కేసీఆర్ చొరవతో
తెలంగాణ రాష్ట్రం లోని కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలను పటిష్ఠం చేసి, వైద్య సేవలు అందిస్తున్నరు.

రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను పూర్తి చేసుకోవడం సంతోషం గా ఉంది.

త్వరలో పఠాన్ చేరు లో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నము.

తెలంగాణ లో కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి…

18 లక్షల మంది కార్మికులు
ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ
పనులతో

పఠాన్ చేరు ప్రాంతంలో ని కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్ కృషితో

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

ఆర్.సి. పూర్ ఈ ఎస్ ఐ ఆసుపత్రిని
20 కోట్ల 70 తో ఆధునికీకరణ పనులు పూర్తి చేసాము.

పఠాన్ చేరు లో 200 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభo కాబోతోంది.


SAKSHITHA NEWS