వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా 1కోటి రూపాయల విరాళం అందించింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అండగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి
Related Posts
చటాన్ పల్లి బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS చటాన్ పల్లి బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి ఎన్ హెచ్ 44కు అదనపు ఫ్లయ్ ఓవర్ ను మంజూరు చేయాలనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికీ వినతి వెంటనే స్పందించి రైల్వే రైల్వే జీఎంను అదేశించిన కిషన్…
కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ
SAKSHITHA NEWS జనగామ జిల్లా: కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ జనగామ జిల్లా వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ…