SAKSHITHA NEWS

గాజువాక వడ్లపూడి 100 కేజీలు త్రిశలం శంకుస్థాపన

సాక్షిత : గాజువాక మండలం వడ్లపూడి లో వెలిసివున్న శ్రీశ్రీశ్రీ కుంచుమాంబ అమ్మవారి కి గ్రామం పెద్దలు,మరియు,కుంచు మాంబ యూత్ కుర్రవాళ్ళు యూత్ సమక్షంలో అందరూ కలిసి అమ్మవారి గుడిముందు త్రిశూలం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
శ్రీశ్రీ శ్రీ కుంచమాంబ అమ్మవారి 100 కేజీలత్రిశూల శంకుస్థాపన చెయ్యడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు కన్నా రెడ్డి తాత నాయుడు,గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు శంకుస్థాపనలో పాల్గొన్నారు.దంపతులచే శంకుస్థాపన చేయించి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుల,ఆలయ కమిటీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS