SAKSHITHA NEWS

మహా బోధి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఏ.బి.టి.ఓ ప్రధాన కార్యదర్శి కౌలేష్ కుమార్ రాజగృహలో బుద్ధుడు నివసించిన స్థావరాలను వీక్షించిన పటేల్ రమేష్ రెడ్డి. నలందాలోని ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని, హ్యుయాన్ త్సాంగ్ హాలును, నలంద మహా విశ్వవిద్యాలయాన్ని, బౌద్ధ ప్రదర్శనశాలను, బౌద్ధ కట్టడాలు అవశేషాలను సందర్శించగా, వాటి విశిష్టలను, చారిత్రక వివరాలను ఆయనకు శివ నాగిరెడ్డి క్లుప్తంగా వివరించారు.


SAKSHITHA NEWS