వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
సాక్షిత :- విజయవాడ వరద బాధితులకు జీవీఎంసి 85 వ వార్డు పరిధి ఏడుమెట్ల మర్రిపాలెం రోడ్డులో గల ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు పంగా మాలకొండయ్య కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి చిరుసాయం అందించారు. ఈ మేరకు సియం చంద్రబాబును కలిసి విరాళ చెక్కును అందజేయడంతో పాటు మానవతా దృక్పదంతో అవసరార్థులకు గ్యాస్ స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లును స్థానిక మాజీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ద్వారా పంపిణీ చేసి మాలకొండయ్య మానవత్వాన్ని చాటుకున్నారు
వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
Related Posts
20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల
SAKSHITHA NEWS 20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20…
ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
SAKSHITHA NEWS ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు సాక్షిత : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు…