SAKSHITHA NEWS

SI ఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) గా భాధ్యతలు నిర్వహిస్తూ….ఎస్సైలుగా పదోన్నతి పొందిన సిహెచ్. లింగయ్య, ఆర్. వెంకట రమణ, డి.బాలస్వామినాధం,
ఎం. రామలింగా రెడ్డి లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

SI

SAKSHITHA NEWS