SAKSHITHA NEWS

WOMEN మహిళల కోసమే ఈ పథకం

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి వాటిలో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ సిలై మెషీన్ యోజన’ కూడా ఒకటి. దీని ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మహిళలు దరఖాస్తు చేసుకుంటే, వాటిని పరిశీలించి ప్రభుత్వం కుట్టు మిషన్లు మంజూరు చేస్తుంది. పూర్తి వివరాలకు https://pmvishwakarma.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

women

SAKSHITHA NEWS