సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుcm
AP: పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థను రూపొందించి తమ నిజాయితీని నిరూపించుకుంటామని తెలిపారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని చెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు సేవకులుగా మాత్రమే ఉంటామని, పెత్తందారులుగా ఉండమని పేర్కొన్నారు
![సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుcm 2 cm](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-10.58.52.jpeg)