Posted inTelangana కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు Posted by sakshitha 27/06/2024 SAKSHITHA NEWS శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గా మన్నె లింగమయ్య మరియు సంఘ ఉపాధ్యక్షులుగా శీలం దశరథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ తరుణం లో లింగమయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు తమపై ఉన్న నమ్మకంతో మమల్ని గెలిపించడం ఆనందకరమని తెలియజేశారు. SAKSHITHA NEWS sakshitha View All Posts Post navigation Previous Post బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యేNext Postకారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్