SAKSHITHA NEWS

Happy birthday to Acharya Jayashankar sir

ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి

సాక్షితశేరిలింగంపల్లి: *ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివి..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆ మహనీయుని వర్ధంతి ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ లోగల జయశంకర్ సర్కిల్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గారికి వెన్నంటి ఉండి, రాష్ట్రసాధనలో భాగస్వాములయ్యారని చెప్పారు. తెలంగాణ సాధనే ఊపిరిగా శ్వాస ఉన్నంతవరకు ఉద్యమించారని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్‌ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు

ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు కొండల రెడ్డి, శ్రీనివాస్ రాజ్, కృష్ణ రెడ్డి, భేరి రామ్ చందర్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మెంబర్ రాంబాబు, సీనియర్ నాయకులు గోవింద్ చారీ, పద్మా రావు, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్, యాదగిరి, రమేష్, మహేందర్, నయీమ్, వెంకట్ రెడ్డి, సుభాష్, శేఖర్, నర్సింహా, సత్యనారాయణ, అజీమ్, రహీమ్, రవికిరణ్, లవ కుమార్, సత్యనారాయణ మూర్తి, రంజిత్, నటరాజ్, యాదగిరి, కుటుంబ రావు, జమ్మయ్య, తుకారామ్, మహేష్ చారీ, శ్రీనివాస్, అలీం, దానయ్య, శ్రీనివాస్, మహిళా నాయకురాళ్లు భాగ్య లక్ష్మి, సౌజన్య, కుమారి, సుధారాణి, కళ్యాణి, రోజా రాణి, శశికళ, రమాదేవి, సుజాత, స్వరూప, సుజాత, జయమ్మ, రాములమ్మ, ముంతాజ్ బేగం, దివ్య, నిరూప, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS