ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేసి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతి మాలీవాల్ న్యాయం చేయాలన్నారు
సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత
Related Posts
టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా
SAKSHITHA NEWS టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటాదిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా క్రీడాకారులకూ అండగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి టీమిండియా క్రికెటర్లకు సాయం చేశారు. వారికి తమ కంపెనీల్లో…
18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!
SAKSHITHA NEWS 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు! నేపాల్ కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే ఆయన అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్ లోని 8027…