4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

SAKSHITHA NEWS

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’
భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

WhatsApp Image 2024 05 14 at 10.03.30 AM

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSbritain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ…


SAKSHITHA NEWS

indians USలో బిలియన్‌ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSindians US లో బిలియన్‌ డాలర్ల స్కాంలో భారతీయులకు జైలుఅమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఔట్‌కమ్‌ హెల్త్‌ కో ఫౌండర్స్ రిషి షాకు ఏడున్నరేళ్ల జైలు శిక్ష, శ్రద్ధాకు…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page