సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట
లిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం
అరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరట
లభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూ
దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ
చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపై
ఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నత
న్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ లోపు ఆ
పిటిషన్పై స్పందించాలని సూచించింది.
అనంతరం విచారణను రెండు వారాలకు
వాయిదా వేసింది.
Related Posts
ఒరిస్సా రాష్ట్రం బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాహుల్ గాంధీ తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Spread the love
Spread the love ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్…
Spread the love పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి…
Spread the love పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని…
Spread the love రాజస్థాన్లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని…
Spread the love జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేట్ అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందాను, వారు నిరంతర సేవ మరియు సంకల్పంతో పనిచేయడానికి…
Spread the love
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.
Spread the love ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో…