ఫ్లయింగ్ బృందాల వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

SAKSHITHA NEWS

ఫ్లయింగ్ బృందాల వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణలో భాగంగా క్షేత్ర స్థాయిలో నిఘా కొరకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ బృందాల వాహనాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఖమ్మం నియోజకవర్గంలో 3, పాలేరు నియోజవర్గంలో 3, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రెండు చొప్పున విధులు నిర్వర్తిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, సిపిఓ శ్రీనివాస్, ఖమ్మం ఎంవిఐ వెంకటరమణ, అదనపు పౌరసంబంధాల అధికారి వి. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page