SAKSHITHA NEWS

కలెక్టర్ కార్యాలయం వీసీ హాలులో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ”జగనన్నకు చెబుదాం” కార్యక్రమం

కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రాంతాల ప్రజలు

అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సమస్యలు తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్

కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్వో కె.మోహన్ కుమార్ ఆర్డీవో హుస్సేన్ సాహెబ్,డిఎల్డిఓ ఆర్.పూర్ణిమాదేవి, జీవీఎంసి, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధిపతులు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS