SAKSHITHA NEWS

తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పర్యటనలో భాగంగా ఆంజనేయపురం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) కి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్ కి తెలుగు తమ్ముళ్లు పసుపు సైనికులు అపూర్వ స్వాగతం పలకడం జరిగినది…

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి, వెదురు వెంకట నర్సారెడ్డి, రేగళ్ల వీర రెడ్డి, మట్ట వేణు, టౌన్ పార్టీ అధ్యక్షులు బొమ్మసాని మహేష్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది…


SAKSHITHA NEWS