SAKSHITHA NEWS

అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులలో పూజలు అందుకున్న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు. మరియు మండల ఆర్యవైశ్య సోదరులు తదితరులు.

Whatsapp Image 2023 10 28 At 5.12.33 Pm

SAKSHITHA NEWS