SAKSHITHA NEWS

రేపు అనగా 03-10-2023 సాయంత్రం 6.00 గంటలకు బాపట్లకు మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి

కాలు విరగడంతో సుదీర్ఘకాలం పాటు హైదరాబాదులో తన నివాసంలోనే ఉండి పూర్తిగా కోలుకొని మొదటి సారి మాజీ మంత్రివర్యులు, సీనియర్ వైయస్సార్సీపీ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి రేపు అనగా 03-10-2023 మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు బాపట్ల పటేల్ నగర్ 1వ లైన్ లోని వారి నివాస గృహానికి విచ్చేయుచున్నారు, 4, 5 తేదీలు బాపట్లలోని వారి నివాస గృహంలో నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు.. కాగా

గాదె వెంకటరెడ్డి కుమారుడు, వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి కూడా బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ లోని వారి నివాసంలో అందుబాటులో ఉంటారని తెలియజేయడమైనది..

జిట్టా శ్రీనివాసరావు


SAKSHITHA NEWS