SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్,అపర్ణ సిల్వర్ ఓక్స్, శంకర్ నగర్, న్యూ శంకర్ నగర్,జవహర్ కాలనీ,శివాజీ నగర్, దేవి హోమ్స్, ఫ్రెండ్స్ కాలనీ, సాయి కీర్తి అపార్టుమెంట్స్, మిథిలా ఎనక్లేవ్,SVS అవాస అపార్ట్మెంట్స్, కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS