హనుమకొండ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 7వ రోజు హనుమకొండ శ్రీ వేయి స్థంబాల దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ రుద్రేశ్వరా స్వామి వారికీ సతీసహమేతంగా అభిషేకం చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి శ్రీ నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి . దుర్గ మాత అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ సన్నిధిలో గణపతి నవగ్రహ, రుద్ర మహా మంగళ్య చండి హోమం నిర్వహించారు.
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 7వ రోజు
Related Posts
సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
SAKSHITHA NEWS సవాయిగూడెంలో సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు *సాక్షిత వనపర్తి : దసరా దేవి నవరాత్రుల ను పురస్కరించుకొని వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో అమ్మవారు నవరూపాలలో భాగంగా ఏడవ రోజు న అమ్మవారు సరస్వతి దేవి రూపంలో…
సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన
SAKSHITHA NEWS సి.సి రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు … సాక్షిత : వరంగల్ జిల్లా…..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామం నందు సుమారు 50…