40 క్వింటాళ్ల మిర్చిని పెట్రోల్ పోసి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

Spread the love

40 క్వింటాళ్ల మిర్చిని పెట్రోల్ పోసి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో పంట పొలంలో చేతికొచ్చిన 10 లక్షల విలువచేసే 40 క్వింటాళ్ల మిర్చిని పెట్రోల్ పోసి తగలబెట్టినగుర్తు తెలియని వ్యక్తులు లబోదిబోమ్మంటూ కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్న రైతు ఉయ్యూరు రామారావు అప్పు చేసి పంట పండించి చేతికొచ్చిన పంట కళ్ళ ముందే తగలబడటంతో బోరున విలపిస్తుమంటలు దూకి ఆత్మహత్య చేసుకోబోయన రైతు అడ్డుపడ్డ గ్రామస్తులు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page