SAKSHITHA NEWS

విజయవాడలో వరద బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సాయం

నగరంలోని 17,18వ డివిజన్లలో ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు

వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయలు సాయం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్


SAKSHITHA NEWS