SAKSHITHA NEWS

సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన ఎన్ టి.పి.సి. స్టేట్ హోల్డర్స్ (వాటా దారులు) మీటింగ్ లో పరవాడ వెన్నెలపాలెం గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ఉపాధి, ఉగ్యోగాలు గ్రామఅభివృద్ధికి సహకరించలని ఎన్ టి.పి.సి .సీజీఎం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంపై సీజీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వెన్నెలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు ఇతర గ్రామ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS